సరస్వతీ అలంకారంలో అమ్మవారు.. దర్శనానికి భారీగా భక్తులు.. విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు ఇలా!

2 months ago 3
ARTICLE AD
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం, సరస్వతీ అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
Read Entire Article