ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు, రూట్స్ ఇవే
2 months ago
3
ARTICLE AD
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జల్నా - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్స్ ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.