నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు - అక్టోబరు 4న పునఃప్రారంభం
2 months ago
3
ARTICLE AD
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 వరకు ఈ సెలవులు ఉంటాయి. 13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 4న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయి.