గుడ్ న్యూస్! గుంటూరు-తిరుపతి, గుంటూరు-రాయగడ రైళ్లలో భారీ మార్పులు, కోచ్‌ల పెంపు

4 months ago 7
ARTICLE AD
<p>ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే &nbsp;(South Central Railway) &nbsp;రెండు రైళ్లకు &nbsp;అదనపు కోచ్ లను శాశ్వతంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.</p> <p><br /><strong>1. గుంటూరు &ndash; తిరుపతి &ndash; గుంటూరు రైలు (17261/17262) &nbsp;-</strong> &nbsp;ఈ &nbsp;గమ్య స్థానాల మధ్య నడిచే రైలుకు అదనంగా కోచ్&zwnj;లు జోడించాలని దక్షిణ మధ్య రైల్వై నిర్ణయం తీసుకుంది. &nbsp;గతంలో 19 కోచ్&zwnj;లు ఉండేవి. &nbsp;అదనంగా పెంచిన కోచ్ లతో గుంటూరు - తిరుపతి - గుంటూర మధ్య నడిచే రైలు 01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్&zwnj;లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్&zwnj;లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్&zwnj;లు, 02-SLR &nbsp;కోచ్ లతో &nbsp;మొత్తం 24 కోచ్&zwnj;లతో ఈ రైలు నడవనుంది. గుంటూరు నుండి డిసెంబర్ 18, 2025 నుండి నడవనుండగా , తిరుపతి నుండి డిసెంబర్ 19, 2025 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.&nbsp;</p> <p><strong>2. గుంటూరు &ndash; రాయగడ &ndash; గుంటూరు రైలు (17243/17244) -</strong> ఈ గమ్య స్థానాల మధ్య నడిచే రైలు లోను మార్పులు చేశఆరు. ఈ రైలు గతంలో 20 కోచ్ లు ఉండేవి. &nbsp;పెంచిన కోచ్ లతో ఈ రైలు ఇక నుండి నడవనుంది.<br />ఈ రైలు కూర్పులో మార్పులు చేశారు.</p> <p>సవరించిన కూర్పు ప్రకారం &nbsp;(Revised Composition) <strong>గుంటూరు - రాయగడ - గుంటూరు</strong> మధ్యలో01-AC II టైర్ కోచ్, 03-AC III టైర్ కోచ్&zwnj;లు, 14- స్లీపర్ క్లాస్ కోచ్&zwnj;లు, 04- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్&zwnj;లు, 02-SLR కోచ్ లతో మొత్తం 24 కోచ్&zwnj;లతో నడవనుంది. &nbsp;గుంటూరు నుండి డిసెంబర్ 20, 2025 నుండి &nbsp;ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, రాయగడ నుండి డిసెంబర్ 21, 2025 &nbsp;తేదీ నుండి పెంచిన కోచ్ లతో రైలు నడవనుంది.&nbsp;</p> <p>ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ (A. Sridhar, Chief Public Relations Officer)ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు - తిరుపతి - గుంటూరు మధ్య నడిచే ఈ రైలును, గుంటూరు - రాయగడ - గుంటూరు మధ్య నడిచే రైలు కోచ్ లు పెంచడం వల్ల ప్రయాణికులకు&nbsp; లబ్ధి చేకూర్చుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.</p>
Read Entire Article