Warangal Murder Case : పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మర్డర్​ కేస్​ - వంద మందికిపైగా విచారణ, ఏడాదైనా వీడని మిస్టరీ..!

11 months ago 8
ARTICLE AD
వరంగల్ నగరంలో చోటుచేసుకున్న ఓ వృద్ధురాలి మర్డర్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఘటన జరిగి ఏడాది కావొస్తున్న నిందితుల జాడ చిక్కలేదు. ఇప్పటి వరకు వంద మందికిపైగా విచారించారు. అయినప్పటికీ ఈ కేసులో ఫలితం శూన్యంగా ఉంది. ఏ చిన్న ఆధారం దొరకకుండా మర్డర్ చేయటంతో కేసును చేధించటం సమస్యగా మారింది.
Read Entire Article