UPSC Mains 2024 : రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత

11 months ago 7
ARTICLE AD

UPSC Mains 2024 : యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం పొందిన వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Read Entire Article