Morning Top News: మణిపూర్‌ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు, ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం వంటి మార్నింగ్ టాప్ న్యూస్

11 months ago 8
ARTICLE AD
<p>Morning Top News:&nbsp;</p> <p><strong>ఏపీకి రూ.446 </strong><strong>కోట్లను విడుదల చేసిన కేంద్రం</strong></p> <p>ఏపీకి 15వ ఆర్థిక సంఘం గ్రాంటును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.446 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతో పాటు, తొలి వాయిదా కింద పెండింగ్ లో ఉన్న రూ.25 కోట్లను సైతం కేంద్రం అందించింది. 13,097 గ్రామ పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఈ గ్రాంట్ నిధులు కేటాయించనున్నారు. <a href="https://telugu.abplive.com/andhra-pradesh/central-government-releases-rs-446-crore-as-15th-finance-commission-grant-to-andhra-pradesh-191730">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>మణిపూర్&zwnj; </strong><strong>పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు&nbsp;</strong></p> <p>మణిపూర్&zwnj;లో ఖనిజ సంపద కోసమే అంతర్యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత సైన్యం తలచుకుంటే క్షణాల్లో కంట్రోల్ అవుతుందని అభిప్రాయపడ్డారు. రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> ఈ కామెంట్స్ చేశారు. 2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై చర్చ చేసేందుకు కేంద్ర పాలకులకు ధైర్యం లేదని&nbsp; కామెంట్ చేశారు.<a href="https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-serious-comments-on-manipur-unrest-191718">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>ఇకపై అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు</strong></p> <p>మంగళవారం సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాల ఏర్పాటు, భక్తుల ఫీడ్&zwnj; బ్యాక్ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ మండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. <a href="https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-has-decided-to-build-temples-of-lord-venkateswara-in-all-the-state-capitals-of-the-country-191724">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>చెప్పులు లేకుండా&nbsp; </strong><strong>నడిచి, </strong><strong>కలెక్టర్&zwnj;</strong><strong>కు ఫిర్యాదు చేసిన&nbsp; </strong><strong>విద్యార్థులు</strong></p> <p>జోగులాంబ గద్వాల జిల్లాలోని గురుకుల పాఠశాల విద్యార్ధులు తమ&nbsp; సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు వినూత్న ప్రయత్నం చేశారు.&nbsp; ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా &nbsp;పాదయాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&nbsp; &nbsp;కలెక్టర్ సంతోష్&zwnj;ను కలిసిన విద్యార్థులు బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల ప్రిన్సిపల్&zwnj; శ్రీనివాస్&zwnj;, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. <a href="https://telugu.abplive.com/telangana/beechupally-gurukul-students-walk-18-kilometers-to-complaint-collector-against-principal-191732">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p>&nbsp;<strong>కొత్త నినాదంతో దూసుకుపోయే ప్రయత్నంలో&nbsp;</strong><strong>వైసీపీ</strong></p> <p>పులివెందులలో పర్యటించిన వైసీపీ అధినేత <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> మోహన్ రెడ్డి 2027లోనే ఎన్నికలు వస్తాయని పునరుద్ఘాటించారు. దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు.షాక్&zwnj;లో ఉన్న కేడర్&zwnj;ను, పక్క పార్టీల వైపు చూస్తున్న లీడర్&zwnj;ను తమతో ఉంచుకునేందుకు ఎన్నికల పాట అందుకుంది. జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని అప్పటి కూటమిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుందని నూరి పోస్తోంది. దీన్నే జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. <a href="https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ysrcp-is-campaigning-that-the-ap-assembly-elections-will-be-held-in-2027-to-invigorate-the-party-191697">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p>&nbsp;<strong>ఏపీ ఫైబర్ నెట్&zwnj;</strong><strong>లో 410 </strong><strong>మందిపై వేటు</strong></p> <p>ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుని వైసీపీ నేతల ఇళ్లల్లో పనులు చేసిన&nbsp; వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దాదాపుగా 410 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వీరంతా విద్యార్హతలు లేకపోయినా ఫైబర్ నెట్ లో చేయగలిగిన పనులు లేకపోయినప్పటికీ నియమించారని జీవీరెడ్డి తెలిపారు. <a href="https://telugu.abplive.com/andhra-pradesh/hundreds-of-employees-were-fired-from-ap-fiber-net-191688">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p>&nbsp;<strong>ఒడిశా గవర్నర్&zwnj;</strong><strong>గా కంభంపాటి హరిబాబు</strong></p> <p>రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్&zwnj;లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మిజోరం గవర్నర్&zwnj;గా విధులు నిర్వహించిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్&zwnj;గా నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ తన పదవికి రాజీనామా చేశారు. రఘుబర్ దాస్ గవర్నర్ పదవికి రాజీనామా చేయగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానంలో హరిబాబును నియమించారు. <a href="https://telugu.abplive.com/news/india/mizoram-governor-kambampati-hari-babu-new-odissa-governor-president-droupadi-murmu-appoints-new-governor-full-list-191720">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>&nbsp;</strong><strong>కానిస్టేబుల్&zwnj;</strong><strong>గా ఇంట్లో&nbsp; </strong><strong>నోట్ల కట్టలు, </strong><strong>ఎంతంటే&nbsp;</strong></p> <p>ఓ సాదాసీదా కానిస్టేబుల్ గా చేసిన వ్యక్తి కోట్లు కూడబెట్టాడు. దొరికిపోతే మొత్తం పోతుందని వీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ కాలం&nbsp; కలసి రాలేదు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. ఇంట్లో సుమారు&nbsp; రూ. పది కోట్ల వరకూ&nbsp; ఉన్న సంపదను గుర్తించారు. <a href="https://telugu.abplive.com/news/assets-worth-rs-8-crore-seized-from-ex-constable-in-madhya-pradesh-191716">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.... </a></p> <p><strong>అభిమాని ఆస్పత్రి బిల్స్&nbsp; </strong><strong>క్లియర్ చేసిన తారక్</strong></p> <p>దేవర&rsquo; విడుదలకు ముందు క్యాన్సర్&zwnj;తో బాధపడుతున్న కౌశిక్ అనే అభిమానికి సాయం చేస్తానని చెప్పిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, చేయలేదంటూ ఆమె తల్లి మీడియా ముందుకు రాగా.. ఎన్టీఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. &nbsp;ఎన్టీఆర్ బిల్ పే చేసినట్లుగా సోషల్ మీడియాలో హాస్పిటల్&zwnj;కు చెందిన రిసిప్ట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. <a href="https://telugu.abplive.com/entertainment/cinema/ntr-responds-to-criticism-clears-pending-bill-of-ailing-fan-koushik-191726">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p><strong>యూకే లో పెరుగుతున్న షరియా కోర్టులు</strong></p> <p>యునైటెడ్ కింగ్ డమ్&zwnj;లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముస్లింలు కనిపిస్తున్నారు. అంతే కాదు వారు షరియా కోర్టులు కూడా నడుపుతున్నారు. దీంతో యూకే పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.షరియా చట్టాన్ని అమలు చేసే కోర్టులు&nbsp; యూకే లో ఏకంగా&nbsp; 85 ఉన్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో&nbsp; ఇస్లామిక్ రూలింగ్&zwnj;కు యూకే వెస్ట్రన్ క్యాపిటల్ మారుతుదని&nbsp; &nbsp;విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. <a href="https://telugu.abplive.com/news/world/uk-will-become-an-islamic-country-191714">పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..</a></p> <p>&nbsp;</p>
Read Entire Article