Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరం - ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం..!
11 months ago
7
ARTICLE AD
కృష్ణా జిల్లాలో ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పపడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారినికి పాల్పడిన వారు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.