ARTICLE AD
IND vs AUS 3rd Test: పెర్త్ టెస్టులో గెలిచిన భారత్ జట్టు.. అడిలైడ్ టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దాంతో గబ్బాలో జరిగే మూడో టెస్టుకి ఓ మూడు మార్పులు చేసుకోగలిగితే.. మళ్లీ భారత్ జట్టు సిరీస్లో పుంజుకోవచ్చని మాజీ క్రికెటర్ హర్భజ్ సింగ్ సూచించాడు.
