Ind vs Aus 3rd test Day 4: ఫాలో ఆన్ ఉచ్చులో టీమిండియా.. రాహుల్ సెంచరీ మిస్.. ఇక ఆ ఇద్దరిపైనే ఆశ
11 months ago
8
ARTICLE AD
Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కాగా.. జడేజా, నితీష్ కుమార్ రెడ్డిపైనే టీమ్ ఆశలు పెట్టుకుంది.