Durga Puja 2025: రూ.4.41 కోట్ల కరెన్సీతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణ... ఎక్క‌డంటే..

2 months ago 3
ARTICLE AD
<p>Durga Puja In Amalapuram Temple | రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. న&zwnj;వ&zwnj;రాత్రులు వివిధ రూపాల్లో అమ్మ&zwnj;వారిని ద&zwnj;ర్శ&zwnj;నం క&zwnj;ల్పించేవిధంగా ఆల&zwnj;య క&zwnj;మిటీలు అత్యంత ప్ర&zwnj;తిష్టాత్మ&zwnj;కంగా అలంకర&zwnj;ణ చేస్తుంటారు.. ఇందులో క&zwnj;న&zwnj;క&zwnj;మ&zwnj;హాల&zwnj;క్ష్మ అమ్మ&zwnj;వారిగా ద&zwnj;ర్శ&zwnj;నం అంటే చాలా డిఫ&zwnj;రెంట్ అనే చెప్పాలి.. ఎందుకంటే క&zwnj;రెన్సీతో అలంక&zwnj;ర&zwnj;ణ చేయ&zwnj;డం ద్వారా మ&zwnj;హాల&zwnj;క్ష్మి ప్ర&zwnj;తిరూపంగా భ&zwnj;క్తులకు క&zwnj;నిపించాల&zwnj;నే ఆకాంక్ష&zwnj;తో ఈ ప్ర&zwnj;య&zwnj;త్నం చేస్తుంటారు భ&zwnj;క్తులు.. స&zwnj;రిగ్గా అలాగే వాస&zwnj;వి క&zwnj;న్య&zwnj;కా ప&zwnj;ర&zwnj;మేశ్వ&zwnj;రి అమ్మ&zwnj;వారిని క&zwnj;న&zwnj;క&zwnj;మ&zwnj;హాల&zwnj;క్ష్మిగా ద&zwnj;ర్శించుకునేందుకు ఆల&zwnj;య క&zwnj;మిటీ, ఆర్య&zwnj;వైశ్య పెద్ద&zwnj;లు క&zwnj;లిపి రూ.4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో అత్యంత వైభ&zwnj;వంగా అలంక&zwnj;రించారు.. అది ఎక్క&zwnj;డంటారా.. మీరే చ&zwnj;ద&zwnj;వండి ఇక&zwnj;..</p> <p><strong>క&zwnj;న&zwnj;క&zwnj;మ&zwnj;హాల&zwnj;క్ష్మ అమ్మ&zwnj;వారిగా ద&zwnj;ర్శ&zwnj;నం</strong></p> <p>అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఐదవ రోజు శుక్రవారం వాసవీ అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా &nbsp;దర్శనమిస్తున్నారు. ఉత్స వాల సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయి తీగా వస్తోంది. ఈ సారికూడా 4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో ఆలయం ముఖ మండపం, అంతరాలయం, ఘర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పర మేశ్వరి ఆర్య వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.</p> <p>ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 11 వేల రూపాయలతో మొదలైన ఈ అలంకారం ఇప్పుడు 4 &nbsp;కోట్లకు పైబడి చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అలంకారం కొరకు కరెన్సీ నోట్లను &nbsp;అందించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఈ సంద ర్బంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ నగదు తో అమ్మవారిని అలంకరించిన నేపద్యంలో నలుగురు ఆర్మ్డ్ పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీ ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు.. ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు.</p> <p><strong>నెల రోజులుగా నూత&zwnj;న క&zwnj;రెన్సీకోసం ప్ర&zwnj;య&zwnj;త్నం..</strong></p> <p>ప్ర&zwnj;తీ ఏటా అమ్మ&zwnj;వారిని క&zwnj;న&zwnj;క&zwnj;మ&zwnj;హాలక్ష్మిగా అలంక&zwnj;రించేందుకు అమ&zwnj;లాపురం ఆర్య&zwnj;వైశ్య సంఘం, వాస&zwnj;వి క&zwnj;న్య&zwnj;కా ప&zwnj;ర&zwnj;మేశ్వ&zwnj;రి ఆల&zwnj;య క&zwnj;మిటీ ప్ర&zwnj;త్యేక శ్ర&zwnj;ద్ధ తీసుకుంటుంది.. ఈనేప&zwnj;థ్యంలోనే గ&zwnj;త కొన్నేళ్లుగా కొన&zwnj;సాగుతున్న ఈసంప్ర&zwnj;దాయాన్ని కొన&zwnj;సాగేంచే క్ర&zwnj;మంలో ఈ ఏడాది పెద్ద టాస్క్ ఎంచుకున్నారు. దీనికోసం నెల రోజుల ముంద&zwnj;నుంచి బ్యాంకుల&zwnj;ను సంప్ర&zwnj;దించి వారి వ&zwnj;ద్ద&zwnj;నున్న కొత్త క&zwnj;రెన్సీ నోట్ల&zwnj;ను సేక&zwnj;రించారు.. అంతేకాకుండా కొంత మంది పెద్ద&zwnj;లు, స&zwnj;భ్యులు క&zwnj;లిసి మ&zwnj;రికొంత న&zwnj;గ&zwnj;దును సేక&zwnj;రించారు.. ఇలా ఏకంగా రూ. 4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ ని సిద్ధం చేసి రెండు రోజులు క&zwnj;ష్ట&zwnj;ప&zwnj;డి అత్యంత వైభ&zwnj;వోపేతంగా అలంక&zwnj;రించారు.</p> <p>ఆర్య&zwnj;వైశ్య సంఘానికి చెందిన ప&zwnj;దిమంది యువ&zwnj;కులు ఈ ప్ర&zwnj;క్రియ&zwnj;ను క&zwnj;న్నులకు ఇంపుగా రూప&zwnj;క&zwnj;ల్ప&zwnj;న చేశారు. 2000 నోట్ల నుంచి 500, 200, 100, 50 ఇలా కొత్త నోట్ల&zwnj;ను సేక&zwnj;రించి పూల మాల&zwnj;లుగా అల్లి చేసిన అలంక&zwnj;ర&zwnj;ణ చూస్తున్న భ&zwnj;క్త&zwnj;జ&zwnj;నం మంత్ర&zwnj;ముగ్ధుల&zwnj;వుతున్నారు.. ఇక సెక్యూరిటీ కోసం అమ&zwnj;లాపురం పోలీసుల&zwnj;ను ఆశ్ర&zwnj;యిస్తే జిల్లా ఎస్పీ రాహుల్&zwnj;మీనా ఆదేశాల మేర&zwnj;కు అయిదుగురు ఆర్మ్ఢ్ పోలీసుల సిబ్బందిని బందోబ&zwnj;స్తుగా ఏర్పాటు చేశారు..&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article