Budget 2025 Updates: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్ సెంటర్‌- బడ్జెట్‌లో నిర్మల కీలక ప్రకటన

10 months ago 8
ARTICLE AD
<p><strong>Budget 2025 Health Sector Highlights:&nbsp;</strong>కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్&zwnj; పార్లమెంట్&zwnj;లో ప్రవేశపెట్టారు. &nbsp;ప్రతిపక్షాల ఆందోళన నడుమ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు..ప్రసంగం కొనసాగుతోంది.</p> <p>గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్&zwnj;లో తెలిపారు. ఇప్పటికే రైతులకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. లేటెస్ట్ గా గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను కూడా ఇవ్వనున్నారు. దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనను అందించనున్నారు. &nbsp;</p> <p>కిసాన్&zwnj; క్రెడిట్&zwnj; కార్డుల పరిమితి పెంచుతూ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు. &nbsp;రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. దీంతో &nbsp;7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.</p> <p><strong>Also Read: <a title="&lsquo;పద్మశ్రీ&rsquo; గ్రహీత కానుకిచ్చిన చీరలో నిర్మలమ్మ .. ప్రతి'శారీ' ప్రత్యేకమే!" href="https://telugu.abplive.com/news/budget-2025-nirmala-sitharaman-budget-day-saree-nirmala-is-wearing-a-saree-as-a-tribute-to-madhubani-art-196299" target="_self">&lsquo;పద్మశ్రీ&rsquo; గ్రహీత కానుకిచ్చిన చీరలో నిర్మలమ్మ .. ప్రతి'శారీ' ప్రత్యేకమే!</a></strong><br />&nbsp;<br />బడ్జెట్ లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్&zwnj; డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు పెంపునకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు.&nbsp;</p> <p>ఇండియా పోస్ట్&zwnj;ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని &nbsp;నిర్మలా సీతారామన్ అన్నారు. &nbsp;విద్యార్థుల సంఖ్య పెంచేందుకు &nbsp;IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. పాట్నాలోని ఐఐటీని విస్తరణ చేస్తామన్నారు. &nbsp;</p> <p>తెలుగు కవి గురజాడ అప్పారావు &nbsp;చెప్పిన దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే స్లోగన్ సభలో ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ ఇస్తున్న సమయంలో విపక్షాలు ఆందోళనకు దిగాయ్. &nbsp; ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాగ్ రాజ్ లో &nbsp;మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చకు విపక్ష నేతలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. స్పీకర్ నిరాకరించగానే సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ కొనసాగించారు.</p> <p><strong>Also Read:&nbsp;<a title="బడ్జెట్&lrm;లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?" href="https://telugu.abplive.com/business/sector-wise-long-term-investment-opportunities-in-union-budget-2025-196215" target="_self">బడ్జెట్&lrm;లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?</a></strong></p> <p><strong><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/india/special-and-interesting-facts-about-the-central-budget-2025-that-everyone-should-know-196199" width="631" height="381" scrolling="no"></iframe></strong></p>
Read Entire Article