Asia Cup 2025 Mohsin Naqvi VS BCCI Latest Updates: ఏసీసీ చీఫ్ న‌ఖ్వి యూట‌ర్న్.. ఆసియాకప్పుపై కీల‌క నిర్ణ‌యం.. బీసీసీఐ వార్నింగ్ కు తోక‌ముడిసిన పాక్ మినిస్ట‌ర్

2 months ago 3
ARTICLE AD
<p><strong>Asia Cup 2025 Latest News : &nbsp;</strong>ఆసియాక&zwnj;ప్ లో నెల&zwnj;కొన్న ప్ర&zwnj;తిష్టంభ&zwnj;న&zwnj;కు ఎట్ట&zwnj;కేల&zwnj;కు తెర&zwnj;ప&zwnj;డిన&zwnj;ట్లే తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ ఫైన&zwnj;ల్లో పాకిస్థాన్ ను ఓడించిన ఇండియా విజేతగా నిలిచిన సంగ&zwnj;తి తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక క&zwnj;ప్పుతో పాటు విన్న&zwnj;ర్ మెడ&zwnj;ళ్లను టీమిండియాకు అప్ప&zwnj;గించకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహిసిన్ న&zwnj;ఖ్వి త&zwnj;నతోపాటే తీసుకెళ్లాడు. అయితే అన్ని వైపులా ఒత్తిడి రావ&zwnj;డంతోపాటు ఏసీసీ చీఫ్ గా న&zwnj;ఖ్వి ప&zwnj;ద&zwnj;వీచ్యుతి కోసం రెస&zwnj;ల్యూష&zwnj;న్ తీసుకొస్తామ&zwnj;ని చెప్ప&zwnj;డంతో న&zwnj;ఖ్వి.. కాస్త వెనుకంజ వేసిన&zwnj;ట్లు తెలుస్తోంది. క&zwnj;ప్పు, మెడ&zwnj;ళ్ల&zwnj;ను టోర్నీ ఆతిథ్య బోర్డు యూఏఈకి అప్ప&zwnj;గించి, త&zwnj;ను సొంత&zwnj;దేశం పాక్ కు వెళ్లుతున్న&zwnj;ట్లు స&zwnj;మాచారం.&nbsp;</p> <p><strong>పొలిటిక&zwnj;ల్ మైలైజీ కోసం..</strong><br />ఇక ఇండియా, పాక్ మ&zwnj;ధ్య నెల&zwnj;కొన్న &nbsp;ఉద్రిక్త ప&zwnj;రిస్థితుల&zwnj;ను క్యాష్ చేసుకుని త&zwnj;న పొలిటిక&zwnj;ల్ మైలేజీ పెంపు కోస&zwnj;మే న&zwnj;ఖ్వి ఇలా చేశాడ&zwnj;ని తెలుస్తోంది. పాక్ హోం మినిస్ట&zwnj;ర్ అయిన న&zwnj;ఖ్వి.. రాగ&zwnj;ద్వేషాల&zwnj;కు అతీతంగా ఉండాల్సింది పోయి, భార&zwnj;త్ ను ఇబ్బంది పెట్టేలా వ్య&zwnj;వ&zwnj;హ&zwnj;రించాడ&zwnj;ని అత&zwnj;ని వ్య&zwnj;వ&zwnj;హార&zwnj;శైలిని బ&zwnj;ట్టి గ&zwnj;మ&zwnj;నించ&zwnj;వ&zwnj;చ్చు. పాక్ లో ఇండియన్ టీమ్ ను ఇబ్బంది పెట్టి, త&zwnj;న వ్య&zwnj;క్తిగ&zwnj;త మైలేజీని పెంచుకోవాలని త&zwnj;ను భావించాడు. ఇక ఈ విష&zwnj;యంలో బీసీసీఐ పెద్ద&zwnj;లు .. ఇప్ప&zwnj;టికే అత&zwnj;నితో స&zwnj;మావేశ&zwnj;మైన&zwnj;ప్ప&zwnj;టికీ ఎలాంటి ఉప&zwnj;యోగం లేకుండా పోయింది. ఆ సమావేశంలో నఖ్వి, బీసీసీఐ సభ్యుల మధ్య చర్చ జరిగింది. అయితే తన ఆఫీస్ కు వచ్చి, ట్రోఫీ తీసుకోవాల్సిన నఖ్వీ సూచించగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. ఈ సమావేశంలో బోర్డు నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశీష్ పాల్గొన్నారు.&nbsp;</p> <p><strong>ఐసీసీ వ&zwnj;ద్ద తేల్చుకోనున్న&zwnj;..</strong><br />చ&zwnj;రిత్ర&zwnj;లో ఎన్న&zwnj;డూ లేని విధంగా ఒక ప్రాంతీయ బోర్డు చైర్మ&zwnj;న్ .. ఒక దేశానికి వ&zwnj;త్తాసు ప&zwnj;లికే విధంగా వ్య&zwnj;వ&zwnj;హ&zwnj;రించ&zwnj;డం ప&zwnj;లువురిని ఆశ్చ&zwnj;ర్యానికి గురి చేసింది. నఖ్వి వ్య&zwnj;వ&zwnj;హార శైలిపై ఇప్ప&zwnj;టికే ఐసీసీకి ఫిర్యాదు చేసిన&zwnj;ట్లుగా తెలుస్తోంది. అలాగే వ&zwnj;చ్చేనెల&zwnj;లో జ&zwnj;రిగే స&zwnj;మావేశంలో ఈ విష&zwnj;యాన్ని తేల్చుకోవాల&zwnj;ని బోర్డు ప&zwnj;ట్టుద&zwnj;ల&zwnj;గా ఉంది. మ&zwnj;రోవైపు త్వ&zwnj;ర&zwnj;లోనే యూఏఈ బోర్డు నుంచి క&zwnj;ప్పుతోపాటు మెడ&zwnj;ళ్ల&zwnj;ను బీసీసీఐ సొంతం చేసుకుంటుంద&zwnj;ని తెలుస్తోంది. ఇక ఎన్న&zwnj;డూ లేని విధంగా ఈసారి దాయాదులు ఇండియా, పాక్ మ&zwnj;ధ్య మ్యాచ్ లు ఉద్రిక్తంగా జ&zwnj;రిగిన సంగ&zwnj;తి తెలిసిందే. మూడుసార్లు జ&zwnj;రిగిన ఈ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలిచి హ్యాట్రిక్ సాధించ&zwnj;డంతోపాటు అజేయంగా నిలిచి క&zwnj;ప్పును సొంతం చేసుకుంది. ఓవ&zwnj;రాల్ గా ఇది ఇండియాకు తొమ్మిదో ఆసియాక&zwnj;ప్పు టైటిల్ కావ&zwnj;డం విశేషం.&nbsp;</p>
Read Entire Article