APSRTC : శ్రీకాకుళం నుంచి మ‌హా కుంభమేళాకు.. రాజమండ్రి నుంచి కాశీ యాత్ర‌కు స్పెషల్ బస్సులు

10 months ago 7
ARTICLE AD
APSRTC : మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళా, శివ‌రాత్రికి కాశీ యాత్ర‌కు స్పెష‌ల్ స‌ర్వీసులను వేసింది. ఈ ప్రత్యేక బస్సుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article