Four people were killed in a road accident in Tamil Nadu today (December 6, 2025) morning as Ayyappa devotees were returning from Sabarimala. వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందిన ఘటన తమిళనాడులో ఈరోజు ( డిసెంబర్ 6, 2025 ) ఉదయం చోటుచేసుకుంది.