కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
3 months ago
3
ARTICLE AD
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.