ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం - ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు

3 months ago 3
ARTICLE AD

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్‌ లభించింది. ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Entire Article