Warangal : మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ రగడ.. డిప్యూటీ సీఎంను మరిచిన అధికారులు..!
10 months ago
8
ARTICLE AD
Warangal : వరంగల్ ఆర్టీసీ అధికారులు డిప్యూటీ సీఎంనే మరిచారు. వరంగల్ రీజియన్కు టీజీఎస్ ఆర్టీసీ కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం.. స్టేజీ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రోటోకాల్ను మాత్రం గాలికొదిలేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.