US Israel Iran War: "ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 

1 month ago 5
ARTICLE AD
<p><strong>US Israel Iran War:</strong> భారత్&zwnj;లో యుఎఇ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా అమెరికా, ఇజ్రాయెల్&zwnj;, ఇరాన్ యుద్ధంపై స్పందించారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో పాల్గొనాలనే కోరిక తమ దేశానికి లేదని, ఇరువైపులా దాడులకు తమ భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని అన్నారు. "నిజం చెప్పాలంటే, ఇందులో ఎవరు ఎందుకు భాగమవుతున్నారో అర్థం కావడం లేదు. యుఎఇ జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు" అని మీర్జా అన్నారు.</p> <p>ఒక వార్తా ఛానెల్&zwnj;తో మాట్లాడుతూ, అబుదాబి సున్నితమైన భౌగోళిక రాజకీయ స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఇది ఇరాన్&zwnj;కు పొరుగు దేశం, అబ్రహం ఒప్పందాల ప్రకారం ఇజ్రాయెల్&zwnj;కు భాగస్వామి. ఇవన్నీ యుఎఇని ప్రత్యేకంగా మారుస్తున్నాయి. రెండింటితో మంచి సఖ్యతతో ఉండాలి" అని మీర్జా అన్నారు.&nbsp;</p> <h3>'ప్రధాని మోదీ పిలుపుతో ఈ సమస్యకు ముగింపు పలకవచ్చు'</h3> <p>యుఎఇ నాయకత్వంతో ప్రధానమంత్రి <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> సంబంధాల గురించి మీర్జా మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల నాయకుల్లోనే కాకుండా, ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలు, &nbsp;వ్యాపార వర్గాల్లో కూడా ప్రధాని మోదీ మంచి గౌరవం ఉంది. ప్రస్తుత ఈ వివాదంలో పాల్గొన్న రెండు వర్గాలకు కూడా ఆయనపై నమ్మకం ఉంది. "ప్రధాని మోదీ తన ఇరానియన్, &nbsp;ఇజ్రాయెల్ మిత్రులకు చేసిన ఒక ఫోన్ కాల్ ఈ సమస్యను పరిష్కరించగలదు. ఈ సమస్యను ముగించగలదు. ఒకే ఒక ఫోన్ కాల్" అని ఆయన అన్నారు. &nbsp;</p> <p>ఈ దేశాలు ప్రస్తుతం తమ గడ్డపై జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించాయని ఆయన అన్నారు. వారు తమ గడ్డపై ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. తాను సైనిక అధికారిని కాదని ఆయన అన్నారు. తన అంచనా ప్రకారం, ఇప్పటివరకు ప్రాణనష్టంపై వచ్చిన రిపోర్ట్&zwnj;లు కచ్చితమైనవని ఆయన అన్నారు.</p> <h3>ఇప్పటివరకు ఎంత మంది మరణించారు?</h3> <p>ఇజ్రాయెల్ సైన్యం సోమవారం మధ్య ఇరాన్&zwnj;పై కొత్త దాడులను ప్రారంభించింది, బీరుట్&zwnj;లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం పెరుగుతూనే ఉంది. ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి మరణాల సంఖ్య 1,332 గా ఉందని, వేలాది మంది గాయపడ్డారని తెలిపారు. చికిత్స పొందుతున్నప్పుడు ఏడో అమెరికన్ సైనికుడు మరణించాడని అమెరికా ధృవీకరించింది.</p>
Read Entire Article