Tirumala : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!

10 months ago 8
ARTICLE AD
తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ తిరుమలకు రానున్నారు. సమీక్ష కు ఏర్పాట్లు చేయాలని టీటీడీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి ఇవాళ రాత్రే తిరుపతి రానున్నారు.
Read Entire Article