Prashant Kishor : జేఎస్‌పీకి నిధుల కొరత - మూసివేత ప్రచారం - తన ఆస్తులతో నడుపుతానని పీకే ప్రకటన

1 week ago 2
ARTICLE AD
<p><strong>Prashant Kishor Donating All Assets:</strong> బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ &nbsp;సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోవడతో ప్రశాంత్ కిషోర్ కలత చెందారు. &nbsp;మాజీ రాజకీయ వ్యూహకర్త అయిన &nbsp;ప్రశాంత్ కిషోర్ తన అన్ని ఆస్తులు దానం చేస్తానని భారీ ప్రకటన చేశారు. ఢిల్లీలోని తన కుటుంబ ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని &nbsp;ఆస్తులు పార్టీకి దానం చేస్తానని, తదుపరి 5 సంవత్సరాల్లో తన 90 శాతం ఆదాయం జన్ &nbsp;సురాజ్ పార్టీకే కేటాయిస్తానని ప్రకటించారు. &nbsp; గాంధీ ఆశ్రమంలో దీక్ష &nbsp;చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కిషోర్, బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 దానం చేయాలని పిలుపునిచ్చారు.&nbsp;<br />&nbsp;<br />నవంబర్ 21న బిహార్&zwnj;లోని వెస్ట్ చంపారన్&zwnj;లోని భీతిహర్వా గాంధీ ఆశ్రమంలో రోజు మౌన వ్రతం నిర్వహించిన కిషోర్, ఆ తర్వాత ప్రెస్&zwnj;మీట్&zwnj;లో మాట్లాడారు. "బిహార్ నవనిర్మాణ్ సంకల్ప్ యాత్ర"ను జనవరి 15న ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, తాను కలిసి 15-18 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుకుని, ప్రభుత్వ నిర్వాకాలపై &nbsp;గురించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. "జన్ సురాజ్ పార్టీ ఇకపై డబ్బు కొరతతో ఆగదు. తదుపరి 5 సంవత్సరాల్లో నా 90 శాతం ఆదాయం పార్టీకి దానం చేస్తాను. &nbsp; ఇల్లు తప్ప, గత 20 సంవత్సరాల్లో సంపాదించిన అన్ని ఆస్తులు పార్టీకి అందిస్తాను" అని కిషోర్ పేర్కొన్నారు.</p> <p>జనసురాజ్ &nbsp;పార్టీ 238 సీట్లకు అభ్యర్థులను &nbsp;ప్రకటించినప్పటికీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కిషోర్ ఈ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకున్నారు. &nbsp;నితీష్ కుమార్ క్యాబినెట్&zwnj;లో అవినీతి, క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం కుమార్ బిహార్&zwnj;పై ఆసక్తి లేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎనర్జిటిక్ క్యాంపెయిన్ నడిపినప్పటికీ, ఎన్&zwnj;డీఏ &nbsp;విజయం సాధించింది. ప్రశాంత్ కిషోర్ &nbsp;పార్టీ 243 సీట్లలో 238కు అభ్యర్థులు ఎదుర్కొన్నా, ఒక్క సీట్ కూడా &nbsp;గెలవలేకపోయింది. &nbsp;ఈ ఓటమి తర్వాత ఆయన గాంధీ ఆశ్రమంలో మౌన వ్రతం చేసి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాని ప్రతిజ్ఞ చేశారు.&nbsp;<br />&nbsp;<br />&nbsp;బిహార్ ప్రజలు ప్రతి సంవత్సరం రూ. 1,000 పార్టీకి దానం చేయాలని కోరారు. &nbsp; ఈ మొత్తం పార్టీ ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుందని, ఇది "మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్" ఐడియాలజీలా కాకుండా, గాంధీవాద సహకార ఆధారంగా ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డుకు చేరుకుని, స్థానిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు.&nbsp; &nbsp; &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Prashant Kishor : The Man of Legend<br /><br />When a single man dedicates 90% of his lifetime earnings to a cause, it is not just a donation&mdash;it is a lifetime of sacrifice, hope, and vision. Prashant Kishor has done exactly this for Bihar. He gave up the comfort and security of his&hellip; <a href="https://t.co/k09h7YDeZY">pic.twitter.com/k09h7YDeZY</a></p> &mdash; EWS ARMY (@ews_army) <a href="https://twitter.com/ews_army/status/1992166897841058276?ref_src=twsrc%5Etfw">November 22, 2025</a></blockquote> <p>ఈ ప్రకటన బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్&zwnj;గా ప్రసిద్ధి చెందిన కిషోర్, &nbsp; పార్టీని 2025 ఎన్నికల్లో లాంచ్ చేసి ఓటమి చవిచూపినా, తన వ్యక్తిగత ఆస్తులు దానం చేసే నిర్ణయం అతని కమిట్&zwnj;మెంట్&zwnj;ను చూపిస్తోందని అంటున్నారు.&nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/the-founder-of-facebook-is-a-telugu-person-you-will-be-surprised-to-know-this-truth-227923" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article