Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్

10 months ago 8
ARTICLE AD
<p><strong>Vizag Modi Tour : &nbsp;</strong>దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ అని <a title="పవన్ కల్యాణ్" href="https://telugu.abplive.com/topic/Pawan-Kalyan" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> అన్నారు. మోదీ పర్యటనలో భాగంగా విశాఖలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్&zwnj;గా మారుతుందని.. సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్&zwnj; వరకు నడిస్తే..అది స్వచ్ఛ భారత్&zwnj; అవుతుందని పవన్ ఆకాంక్షించారు. &nbsp;తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో.. నడిపిస్తున్న దార్శనికులు చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని.. భారత్&zwnj;ను గొప్ప దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని ప్రసంగించారు. &nbsp;ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు... మోదీ రాకతో ఏపీకి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మోదీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని.. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అని పవన్ ప్రశంసించారు. &nbsp;సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ఆశయమని.. &nbsp;గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో ఏపీలో అంధకారం నెలకొందన్నారు. &nbsp;అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> కృషి అని.. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మోదీకి అండగా ఉంటామని తెలిపారు.&nbsp;</p>
Read Entire Article