OTT Political Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న రాశీ ఖన్నా నటించిన పొలిటికల్ థ్రిల్లర్.. మోదీ మెచ్చిన మూవీ
10 months ago
8
ARTICLE AD
OTT Political Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. టాలీవుడ్ నటి రాశీ ఖన్నా నటించిన ఈ సినిమా రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో చూసి మెచ్చిన సినిమా ఇది కావడం విశేషం.