ARTICLE AD
Nampally High Tension : నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసు ముట్టడికి వచ్చింది. దీంతో ఇరు పార్టీల నేతలు పరస్పరదాడికి పాల్పడ్డారు.
