ARTICLE AD
Malayalam OTT: మహర్షి ఫేమ్ అనన్య హీరోయిన్గా నటించిన మలయాళం మూవీ స్వర్గం ఓటీటీలోకి వస్తోంది. త్వరలో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్యామిలీ డ్రామా కథాంశంతో నాలుగు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
