ARTICLE AD
Kumbh Mela Special Trains : ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కుంభ మేళాకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్ల సేవలు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. మరో నాలుగు రైళ్ల సేవలు పొడిగించింది.
