KTR Lawyer: 'అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండా ఏసీబీ కేసులా?' - హైకోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ల వాదనలు

11 months ago 7
ARTICLE AD
<p><strong>KTR Lawyers Comments In High Court:&nbsp;</strong>ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైకోర్టులో (High Court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగ్గా.. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్&zwnj;రావు, గండ్ర మోహన్&zwnj;రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు వర్తించవని అన్నారు. 'ఈ కేసుకు ముఖ్యంగా 13(1)(a), 409 సెక్షన్లు వర్తించవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరికాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కు తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.'&nbsp;</p> <p><strong>Also Read: <a title="CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం" href="https://telugu.abplive.com/politics/telangana-cm-revanth-reddy-anger-on-brs-leaders-in-assembly-191223" target="_blank" rel="noopener">CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం</a></strong></p>
Read Entire Article