Kakinada Port News : స్టెల్లా షిప్‌లో పీడీఎస్‌ బియ్యం అన్‌లోడింగ్‌కి కొత్త అడ్డంకి

11 months ago 8
ARTICLE AD
<p><strong>Also Kakinada Port News:</strong> కాకినాడ యాంకరేజ్&zwnj; పోర్టులో సంచలనం సృష్టించిన స్టెల్లా ఎల్&zwnj; షిప్&zwnj; ముందుకు కదల్లేకపోతోంది. ఇందులో 2,384 టన్నుల పీడీఎస్&zwnj; బియ్యం ఉన్నట్లు గుర్తించామని చెప్పినా చర్యలకు ముందుకు సాగడం లేదు. వాటిని స్వాధీనం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్&zwnj; షాన్&zwnj; మోహన్&zwnj; చేసిన ప్రయత్నాలు ఫలిచంలేదు. &nbsp;వీటన్నింటికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, &nbsp;కురుస్తున్న వర్షాలు అన్నింటికీ ఆంటంకంగా మారాయి. &nbsp;</p> <p><strong>పీడీఎస్&zwnj; బియ్యం చుట్టూ వివాదం..</strong><br />పీడీఎస్&zwnj; బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా కాకినాడ యాంకరేజ్&zwnj; పోర్టు మారిందన్న విమర్శలు కాకాపుట్టించాయి. ఇక్కిడ నుంచే విదేశాలకు &nbsp;బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వివాదంపై జిల్లా కలెక్టర్&zwnj; షాన్&zwnj; మోహన్&zwnj; సినీఫక్కీలో తనిఖీలు చేశారు. ఆ తరువాత ఏపీ డీప్యూటీ సీఎం కాకినాడ యాంకరేజ్&zwnj; పోర్టుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అది వీలు కాకపోవడంతో సీజ్&zwnj;ద షిప్&zwnj; అంటూ చేసిన వ్యాఖ్యలు నేటికీ మారుమోగుతున్నాయి.&nbsp;</p> <p><strong>Also Read: <a title="కోస్తాజిల్లాల్లో గ్రామాల్లో నివురుగప్పిన నిప్పులా పాత కక్షలు-పెరిగిపోతున్న హత్యోదంతాలు" href="https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/law-and-order-is-getting-out-of-control-due-to-factions-in-the-villages-of-kakinada-district-191148" target="_blank" rel="noopener">కోస్తాజిల్లాల్లో గ్రామాల్లో నివురుగప్పిన నిప్పులా పాత కక్షలు-పెరిగిపోతున్న హత్యోదంతాలు</a></strong></p> <p>ఈ వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారినా షిప్&zwnj; సీజ్&zwnj; చేయడం మాత్రం కుదర్లేదు. అందులోఉన్న 2, 384 టన్నుల అక్రమ బియ్యం నిల్వలను స్వాధీనం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. జిల్లా కలెక్టర్&zwnj;, జాయింట్&zwnj; కలెక్టర్&zwnj; రాహుల్&zwnj;మీనా ఆదేశాలతో బియ్యం బస్తాలు దించే ప్రక్రియ మొదలు పెట్టిన కాసేపటికే వర్షాలు అడ్డుకున్నాయి. &nbsp;</p> <p><strong>ఆగిపోయిన అన్ లోడింగ్&zwnj;..</strong><br />బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీనికి తోడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం లంగరు రేవులోని బార్జిలో ఉన్నటువంటి 1,064 టన్నుల బియ్యం ఒడ్డుకు చేర్చి ఆపై గోదాములకు తరలించి సీజ్&zwnj; చేయాలని అనుకున్నారు. కస్టమ్స్&zwnj; అనుమతి లభించడంతో సివిల్&zwnj; సప్లై, పోర్టు, కస్టమ్స్&zwnj;, రెవెన్యూ అధికారుల బృందం సమక్షంలో బార్జిలోని బియ్యం నిల్వలు తీసి గోడౌన్&zwnj;లో భద్రపరుస్తుండగా ఎక్కడిక్కడే పనులు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి స్టెల్లా షిప్&zwnj;లో ఉన్న బియ్యం నిల్వలను అన్ లోడింగ్&zwnj; ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.&nbsp;</p> <p><strong>శుక్రవారం కూడా ఇదే పరిస్థితి...</strong><br />సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితుల్లో తీరం నుంచి తొమ్మిది నాటికల్&zwnj; మైళ్ల దూరంలో ఉన్న స్టెల్లా ఎల్&zwnj; షిప్&zwnj; వద్దకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. శుక్రవారం కూడా సముద్రం మరింత అల్లకల్లోలంగా మారడంతో మళఅలీ వాయిదా పడింది. తీరం నుంచి తొమ్మిది నాటికన్&zwnj; మైళ్ల దూరంలో ఉన్న స్టెల్లా ఎల్&zwnj; నౌకలో 1320 టన్నుల పీడీఎస్&zwnj; బియ్యం ఉండగా యాంకరేజ్&zwnj; పోర్టులో ఉన్న బార్జ్&zwnj;లో ఇంకా కొంత పీడీఎస్&zwnj; రేషన్&zwnj; బియ్యం నిల్వలు ఉండిపోయాయి. &nbsp;</p> <p><strong>Also Read: <a title="నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లు.. 14 మంది మత్స్యకారులను ఎలా రక్షించారంటే.." href="https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/coast-guard-personnel-carried-out-a-highly-difficult-rescue-operation-in-konaseema-district-and-rescued-14-fishermen-191260" target="_blank" rel="noopener">నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లు.. 14 మంది మత్స్యకారులను ఎలా రక్షించారంటే..</a></strong></p>
Read Entire Article