IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!

3 months ago 10
ARTICLE AD
<p><strong>IPS officer Sanjay:&nbsp;</strong>ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్&zwnj; అధికారి సంజయ్&zwnj;కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న టైంలో అగ్ని-ఎన్&zwnj;వోసీ వెబ్&zwnj;పోర్టల్&zwnj;, మొబైల్&zwnj; యాప్&zwnj; అభివృద్ధి కాంట్రాక్ట్&zwnj;లో అవకతవకలు, పని పూర్తి కాక ముందే 59 లక్షల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది.&nbsp;</p>
Read Entire Article