Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

4 months ago 10
ARTICLE AD
<p>Hyderabad Fans welcomed Messi: &nbsp;ప్రపంచ ఫుట్&zwnj;బాల్ సూపర్&zwnj;స్టార్ లయోనల్ మెస్సీ &nbsp;గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ &nbsp;ఇండియా టూర్ 2025 &nbsp;రెండో దశకు హైదరాబాద్&zwnj;లో అడుగుపెట్టారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 4:30 గంటల సమయంలో చేరుకున్న మెస్సీ, నేరుగా తాజ్ ఫలక్&zwnj;నుమా ప్యాలెస్&zwnj;కు వెళ్లారు. ఈ ఐ ప్యాలెస్&zwnj;లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> స్వయంగా స్వాగతం అందించారు.&nbsp;</p> <p>ఫలక్ నుమాలో 10 లక్షల రూపాయలు చెల్లించిన 100 మంది అభిమానులతో మీట్-అండ్-గ్రీట్ సెషన్&zwnj;లో పాల్గొన్నారు. &nbsp;</p> <p>కోల్&zwnj;కతా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న మెస్సీకి విమానాశ్రయంలో భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. అతనితో పాటు ఇంటర్ మియామీ సిఎఫ్ టీమ్&zwnj;లోని రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా వచ్చారు. ఫలక్&zwnj;నుమా ప్యాలెస్&zwnj;లో జరిగిన స్వాగత సమ్మేళనంలో మెస్సీకి తెలంగాణ సంస్కృతి ప్రకారం పారంపరిక వస్త్రాలు, గులాబీలు అందజేశారు. &nbsp;</p> <p>ఈ మీట్-అండ్-గ్రీట్ సెషన్&zwnj;కు టికెట్ ధర ₹9.95 లక్షలు. ఇందులో మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్, సంతకాలు, ప్యాలెస్ డిన్నర్ ఉన్నాయి. &nbsp; &nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article