Hyderabad Book Fair: భాగ్యనగరంలో పదిరోజుల పాటు పుస్తకాల పండుగ, ఎన్టీఆర్‌ స్టేడియంలో 29 వరకు నిర్వహణ..

11 months ago 8
ARTICLE AD

Hyderabad Book Fair: భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీ వరకు  హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జరుగుతుంది. తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రదర్శన ప్రారంభించారు. సామాజిక స్పృహ, సమాజంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు బుక్ ఫెయిర్ మంచి వేదిక అన్నారు.

Read Entire Article