Gannavaram : వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్ భార్య!

9 months ago 7
ARTICLE AD
Gannavaram : వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ కేసులో న్యాయస్థానం రిమాండ్‌ విధించగా.. జైలులో ఉన్నారు. తాజాగా వంశీపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు లాయర్ భార్య ఫిర్యాదుతో.. వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article