Chaganti Koteswara Rao : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ వీడియో వైరల్, అవాస్తవ ప్రచారమని టీటీడీ క్లారిటీ

10 months ago 8
ARTICLE AD

Chaganti Koteswara Rao : తిరుమలలో ఆథ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాలు రద్దు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.

Read Entire Article